Connect with us

Convention

‘ఆటా’ 17వ మ‌హా స‌భ‌లకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి ఆహ్వానం

Published

on

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్ డి సి లో మూడు రోజులపాటు జూలై 1-3, 2022 జరగనున్న17వ మ‌హా స‌భ‌లకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆటా మహసభల వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.

ఇందులో భాగంగా ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల మరియు సంఘం ప్ర‌తినిధులు హరి లింగాల, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, స‌న్నీ రెడ్డి మరియు జయంత్ చల్లా అతిథిగా రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని ఆహ్వానించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected