శ్రీ సాంస్కృతిక కళాసారథి (Sri Samskrutika Kalasaradhi, Singapore) సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి వర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav) తో ముఖాముఖీ కార్యక్రమం...
Washington D.C.: ఆంధ్ర రాష్ట్ర శాశ్వత, ఏకైక రాజధానిగా అమరావతి (Amaravathi) ని నిర్ణయిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లును స్వాగతిస్తూ అమెరికా రాజధాని ప్రాంత ప్రవాస తెలుగువారు సర్వత్రా తమ హర్షాన్ని...
Amaravathi, Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి మద్దతుగా అసెంబ్లీలో జరిగిన చర్చలో డిప్యూటీ ముఖ్యమంత్రి (Deputy CM Pawan Kalyan) పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం భావోద్వేగం, చరిత్ర, బాధ్యత, రాజకీయ నిబద్ధతల...
Kuppam, Andhra Pradesh: కుప్పంలో కోటి రూపాయలు వ్యయంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసామని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. ఈ...
Guntur, Andhra Pradesh: ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) గారి ఆధ్వర్యంలో విన్నుత్న కార్యక్రమం – నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఏపీ టెక్నాలజీ...
అమెరికాలో తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు కోమటి జయరాం ని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (Andhra Pradesh Special Representative) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిఎస్ శ్యామలరావు...
Dallas, Texas: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ (Greg Abbott) మరియు తన భార్య సిసిలీయా అబ్బాట్ లు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయ నాయకులను ఆహ్వానించి, తమ అధికార నివాసభవనంలో ఆనందోత్సాహాల మధ్య...