Andhra Pradesh: ఇటీవల APTS ఆధ్వర్యంలో నిర్వహించిన “సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్” లో ఎంపికైన అభ్యర్థులకు APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లు అందచేశారు. ఈ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ కు ఎంపిక...
Tadepalli, Andhra Pradesh: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించిన ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ (Telangana)...
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు (Kurnool, Andhra Pradesh) రేంజ్ DIG డా. ప్రవీణ్ కోయ గారిని నార్త్ కరోలినాలోని షార్లెట్ (Charlotte, North Carolina) నేలపై ఆతిథ్యం ఇవ్వడం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు —...
శ్రీ సాంస్కృతిక కళాసారథి (Sri Samskrutika Kalasaradhi, Singapore) సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి వర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav) తో ముఖాముఖీ కార్యక్రమం...
Washington D.C.: ఆంధ్ర రాష్ట్ర శాశ్వత, ఏకైక రాజధానిగా అమరావతి (Amaravathi) ని నిర్ణయిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లును స్వాగతిస్తూ అమెరికా రాజధాని ప్రాంత ప్రవాస తెలుగువారు సర్వత్రా తమ హర్షాన్ని...
Amaravathi, Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి మద్దతుగా అసెంబ్లీలో జరిగిన చర్చలో డిప్యూటీ ముఖ్యమంత్రి (Deputy CM Pawan Kalyan) పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం భావోద్వేగం, చరిత్ర, బాధ్యత, రాజకీయ నిబద్ధతల...
Kuppam, Andhra Pradesh: కుప్పంలో కోటి రూపాయలు వ్యయంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసామని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. ఈ...