Connect with us

Cultural

ఆవుకు శ్రీమంతం

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవుకు శ్రీమంతం చేసారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శివాలయంలో శాస్త్రోక్తంగా గోమాతకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులు పవిత్రంగా భావించే గోమాతకు ఈ గౌరవం దక్కింది. స్థానిక శివుని గుడిలో ఉన్న కపిలవర్ణపు గోవుకు శ్రీమంతం చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected