సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ...
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికా నలుమూలలా 5కె రన్ మరియు వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. మనం పుట్టి పెరిగిన గ్రామాల అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ 5కె రన్ గత ఆదివారం...