ఈరోజు రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా, ఊఊ అంటావా మావా’ పాట బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత తన మొట్టమొదటి ఐటమ్ సాంగ్ తోనే ఒక...
గోదావరోళ్ళు సౌమ్యులు. ఆతిథ్యంలో వారికి సాటిలేరు. అలాగే ఇబ్బందులేమన్నా ఉంటే కొంచెం వెటకారం, సమయస్ఫూర్తి మేళవించి నలుగురికీ తెలిసేలా చేయడంలో వెనకాడరు. ఇలాంటిది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే తూర్పు గోదావరి...
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆంధ్ర రాజకీయాల్లో కొత్త రౌడీ సంస్కృతి మొదలైనట్టుంది. పక్కా పధకం ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి కాలు బెణికినట్లు తెలుస్తుంది. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తుండగా జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం...
తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చనిపోతే ఆయన శవం పక్కనే ముఖ్యమంత్రి అయ్యేందుకు సంతకాలు సేకరించి, సీఎం పదవి దక్కకపోవడంతో పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ శవరాజకీయాలకు టార్చ్బేరర్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడూ ఇంటర్నెట్లో...
ఆంధ్రప్రదేశ్, గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం గుంటూరుకు వెళ్లారు. ఆడబిడ్డలకు...
నిద్ర పోయేవాడిని లేపోచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపడం కష్టం అంటూ ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు అన్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది అని వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై,...