అమరావతి రాజధాని ఉద్యమానికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా, ఢిల్లీలో రైతులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా వాషింగ్టన్ డీసీలో అమెరికన్ పార్లమెంట్ భవనం ముందు నిలబడి ప్రవాసాంధ్రులు సంఘీభావం తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కొవ్వొత్తులు...
రాక్షసులకు, రాబందులకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. వాషింగ్టన్ డీసీలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా “ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్ కి”...
గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ (Gudivada) శాసనసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం కొడాలి నాని. మొదట తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన నాని,...
జగన్ రూపంలో రాష్ట్రానికి పట్టిన శనిని త్వరగా వదిలించుకోవాలని జయరాం కోమటి అన్నారు. కేన్సస్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 7వ మహానాడు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన...
“పాలకులు నేరస్థులైనప్పుడు దేశభక్తులు జైళ్లలోనైనా ఉండాలి, లేదా పోరాడి మరణించాలి – ఫిడెల్ క్యాస్ట్రో”. ప్రశ్నించేతత్వం, పోరాడేతత్వం లేనిచోట బానిసత్వమే రాజ్యమేలుతుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన రెండు దేశాలు, ఇద్దరు వ్యక్తులు.. ఒకటి జర్మన్,...
ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న నినాదం, కొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు రావడంతో జగన్ కి పట్టం కట్టారు. కానీ వాస్తవాలు ఏమిటో మూడున్నరేళ్ళలో ప్రజకు అర్ధం అయ్యాయి. గుప్పిట విప్పే వరకు ఏదైనా రహస్యంగా...
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan...
. కాణిపాకం వినాయకుని గుడి పూర్తిగా పునర్నిర్మాణం. వెయ్యి సంవత్సరాల తర్వాత పునర్నిర్మాణ అవకాశం. శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా పూర్వజన్మ సుకృతం. 10 కోట్లకు పైగా సొంత డబ్బు ఖర్చు. ఆగష్టు 21న మహా...
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ మొట్టమొదటిసారి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 17 వ కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ వాషింగ్టన్ డీసీ వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్లో జులై...
వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై వాడిగా కామెంట్స్ చేసారు. మహా న్యూస్ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువే...