News1 year ago
మేరీలాండ్లో ఎన్టీఆర్ వర్థంతి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి నన్నూరి వీడియో కాల్ సందేశం
అమెరికాలోని మేరీలాండ్లో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమం జనవరి 18న ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం శ్రీనాథ్...