ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలు ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జులై 7, 8, 9 తేదీలలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన, మహాసభల సమన్వయకర్త రవి...
ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్ లో జూన్ 10వ తేదీన అశేష అభిమాన కథానాయకుడు, నిర్మాత, శాసనసభ సభ్యులు, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన...
ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రం, నారిస్ టౌన్ (Norristown) లో జూన్ 10వ తేదీన, ప్రతిష్టాత్మక తానా (Telugu Association of North America – TANA) 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం...
ఎన్టీఆర్ కు నిజమైన నివాళి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) అన్నారు. వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అత్యంత...
వాషింగ్టన్ డీసీ లో మే 21 ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుమారు...
ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్విల్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు జరిగింది. జాక్సన్విల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు ఆనంద్ తోటకూర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్...
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా...
సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల అని గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) అధ్యక్షులు కృష్ణ లాం కొనియాడారు. వాషింగ్టన్ డీసీలో సంక్రాంతి సంబరాలు, ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి...
ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) 27వ వర్థంతి కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ డీసీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు సుధీర్...
అక్టోబర్ 16 ఆదివారం రోజున అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవ్ ఎపి...