రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం “కాట్స్” 2020- 2021 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షురాలిగా శ్రీమతి సుధారాణి కొండపు గారు, ఉపాధ్యక్షలుగా సతీష్ వడ్డీ గారు, కార్యదర్శిగా దుర్గాప్రసాద్ గంగిశెట్టి గారు, కోశాధికారిగా...
మార్చ్ 31న కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ ‘కాట్స్’ ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. యాష్బర్న్ లోని స్థానిక బ్రాడ్ రన్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈవేడుకలకు వెయ్యిమందికి పైగా...
మార్చ్ 31 శనివారం సాయంత్రం 4:30 నుండి బ్రాడ్ రన్ ఉన్నత పాఠశాలలో జరగబోయే రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం వారి శ్రీ విళంబి నామ ఉగాది సంబరాలకు కాట్స్ నారీమణుల ప్రత్యేక ఆహ్వానం. విభిన్న...