Connect with us

News

సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ

Published

on

జస్టిస్ నూతలపాటి వెంకటరమణను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు. శ్రీ జస్టిస్ ఎన్వీ రమణ ఈ పదవిలో 2021 ఏప్రిల్ 24 వ తేదీ నుండి 2022 ఆగస్టు 26 వ తేదీ వరకూ కొనసాగుతారు అని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రమణ ను చీఫ్ జస్టిస్ కాకుండా నిరాధారపూరితమైన అభియోగాలతో అడ్డుపడదామనుకున్న జగన్ రెడ్డి కల నెరవేరలేదు. చట్టం ఎవరి చుట్టము కాదు అని మరోసారి నిరూపితమైంది.

error: NRI2NRI.COM copyright content is protected