Connect with us

Education

కోవిడ్ వైరస్ రెండో దశ విజృంభిస్తుందేమోనని…

Published

on

ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్‌ రెండో దశ విజృంభిస్తుందేమోనన్న భయం నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నో మాస్క్‌ నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 15 రోజులపాటు అంటే‌ ఏప్రిల్‌ 7 వరకూ సాగుతుంది. మాస్కు ధరించని వారి నుంచి రూ.1000 జరిమానా వసూ లు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు నడపాలని నిర్ణయించారు.

error: NRI2NRI.COM copyright content is protected