అమెరికా రాజధాని Washington DC ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల (Telugu Sates) ప్రవాసాంధ్రులు, ప్రవాస సంఘాల ప్రతినిధులు కలిసి, జెండాలు, పార్టీలను పక్కనెట్టి, ఇటీవల జరిగిన తెలంగాణ (Telangana) రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఘన విజయం...
అక్టోబర్ 16 ఆదివారం రోజున అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవ్ ఎపి...