కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఈనెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కె.ఆర్.ఎం.బి చైర్మన్ ఎస్.శివనందన్ కుమార్ కు లేక రాసిన నేపథ్యంలో...
కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, వీరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తానా కమ్యూనిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సుమారు 8 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన సైకిల్ షెడ్డుని తానా అధ్యక్షులు...
తానా చైతన్య స్రవంతి 2022 లో అధ్భుతమైన సమాజసేవ, సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత “అంకిత సేవా భావం, అద్భుత కళా ధామం” అనే నినాదంతో ‘తానా’...