మే 20, 21 న బోస్టన్ వేదికగా జరగనున్న ఎన్నారై టీడీపీ మహానాడుకు శంఖారావం పూరించారు. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా… అనే పిలుపుతో 250 పైచిలుకు అభిమానులు శంఖారావం సభకు హాజరై కరతాళ ధ్వనుల...
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి మే 28న ఓ పండుగలా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు యూరోప్ లోని వివిధ నగరాల్లో కార్యక్రమాన్ని...