Connect with us

Government

వంగవీటి రాధా ని ముట్టుకొని చుడండి: పరిటాల శ్రీరామ్

Published

on

ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నేతలు రెక్కీ నిర్వహించడం, దానిపై పెద్ద దుమారం లేచిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా ప్రాణానికి హాని ఉందని తెలిసి నారా చంద్రబాబు నాయుడు కూడా వంగవీటి రాధా ఇంటికి వెళ్లి మరీ వివరాలు తెలుసుకొని పార్టీ పూర్తిగా తోడు ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇప్పుడు అనంతపురం తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ కూడా ఇంకో అడుగు ముందుకేసి వంగవీటి రాధా ని ముట్టుకొని చుడండి, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది అంటూ వైసీపీ నేతలను గట్టిగా హెచ్చరించారు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యుడైన వంగవీటి రాధా ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసంటూ ప్రజా సమస్యల చర్చా వేదికలో మాట్లాడారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected