Connect with us

Associations

NATA: బోర్డు సభ్యులుగా శ్రీనివాస్ కొట్లూరు, మాధవి ఇందుర్తి, వెంకట్ దుగ్గిరెడ్డి ఎన్నిక

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సమితి (North American Telugu Association – NATA) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా 2024 – 2027 కాలానికి బోర్డు సభ్యులుగా అట్లాంటా నుంచి ప్రముఖులు శ్రీనివాస్ కొట్లూరు, మాధవి ఇందుర్తి మరియు వెంకట్ దుగ్గిరెడ్డి ఎన్నికయ్యారు.

డల్లాస్ లో గత జూన్/జులై లో నాటా (NATA) కన్వెన్షన్ ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. నూతన కార్యవర్గం మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించేలా ముందుకు సాగుతుందని ఆశిస్తూ నాటా సభ్యులు అందరూ శ్రీనివాస్ కొట్లూరు, మాధవి ఇందుర్తి మరియు వెంకట్ దుగ్గిరెడ్డి లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected