Connect with us

News

గంటా నరహరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరిజనవాడల్లో మహిళలకు చీరల పంపిణీ

Published

on

Rajampet, Andhra Pradesh: వీరబల్లి మండల పరిధిలోని తాటిగుంపల్లి హారిజనవాడ, గుట్ట తూర్పు హరిజన వాడ, గుట్ట పడమర హారిజన వాడ, మట్లి గంగాపురం లో టిడిపి నేత గంటా నరహరి ఆధ్వర్యంలో వీరబల్లి టిడిపి నేత గుదె నాగార్జున నేతృత్వంలో బుధవారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

గంటా నరహరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీరబల్లి టిడిపి మాజి ఇంచార్జీ నాగముని రెడ్డి, స్థానికులు మోహాన్, రాజబాబు, ఆనంద్, పూజారి రామక్రిష్ణ, సీనియర్ నాయుకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected