రాజమహేంద్రవరంలో నెలకొనిఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు (Acharya D. Munirathnam Naidu) పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి డాలస్ (Dallas, Texas) నగరం విచ్చేసిన సందర్భంలో...
Dallas, Texas: డాలస్ ప్రాంతంలో ఇర్వింగ్ (Irving) నగరంలో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద మహాత్మాగాంధీ 156 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగద్విఖ్యాత క్రికెట్ దిగ్గజం, భారతరత్న...
Dallas, Texas: ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, సినిమా సంభాషణల రచయిత బుర్రా సాయి మాధవ్ తో డాలస్ (Dallas) లో సాహితీప్రియుల సమక్షంలో డా. ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం చాలా ఆసక్తి...
Dallas, Texas: ‘భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది’, ‘అమ్మను మర్చిపోలేము-అంబికను మరిచిపోలేము’ వంటి వినూత్న ప్రచార శీర్షికలతో తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశవ్యాప్తంగా పేరుగడించిన అంబికా దర్బార్ బత్తి వ్యాపారాన్ని అమెరికాలో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం...
Dallas, Texas: డాలస్ లో ఆదివారం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్య్వర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం కన్నుల పండుగగా జరిగింది. మహాత్మాగాంధీ మెమోరియల్...
Dallas, Texas: తెలంగాణా (Telangana) రాష్ట్ర పూర్వ సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రి, భారాస పార్టీ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (Kalvakuntla...
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ఒక తెలుగు గ్రంథాలయం ప్రారంభం అయ్యింది. డల్లాస్ (Dallas) నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారికి అందుబాటులో ఉండేలా, ప్రవాస భారతీయలకు సుపరిచితులు, ప్రముఖ సామాజిక నాయకులు...
Dallas, Texas: అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ ను డాలస్ లో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (Mahatma Gandhi Memorial of...
Dallas, Texas: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Naval Tata) కు మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial of North Texas) వద్ద నివాళులర్పించిన ప్రవాస భారతీయులు. రతన్ టాటా దేశం గర్వించదగ్గ...
Dallas, Texas: ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా (Mahatma Gandhi Memorial Plaza) వద్ద ఐఎఎన్టి నిర్వహణలో “గాంధీ శాంతి నడక – 2024” పేరిట గత ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది ప్రవాసభారతీయులు...