Connect with us

News

విమాన సేవల నిలిపివేతను పొడిగించిన ఇండియా

Published

on

అంతర్జాతీయ ప్యాసింజర్ మరియు కమర్షియల్ విమాన సేవలను ఇండియా ఏప్రిల్ 30 వరకు నిలిపివేసింది. కోవిడ్ కారణంగా గత మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన ఆపరేషన్స్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నిలిపివేత ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈరోజు ప్రకటించింది. ఈరోజు చేసిన ప్రకటన ప్రకారం ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ ఆంక్షలు వర్తించవు.

error: NRI2NRI.COM copyright content is protected