Connect with us

Events

కోడెలకి నివాళులర్పించిన షార్లెట్ ప్రవాసాంధ్రులు

Published

on

సెప్టెంబర్ 18న షార్లెట్ ప్రవాసాంధ్రులు కోడెల శివప్రసాద్ గారికి ఆశ్రుతప్త నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతితో నార్త్ కరోలినా రాష్టంలో షార్లెట్ నగరంలోని ప్రవాసాంధ్రులు సంతాపసభ ఏర్పాటు చేసారు. బుధవారం సాయంత్రం ఆర్ద్రీ చేస్ క్లబ్ హౌస్ లో జరిగిన ఈ సంతాపసభలో పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొని నివాళులు అర్పించారు. పార్టీకి, రాష్ట్రానికి ఆయన సేవలు ఎనలేనివి అని కొనియాడారు. కొందరు కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected