Connect with us

News

భారత్ బంద్‌కు టీడీపీ మద్దతు.. అచ్చెన్నాయుడు

Published

on

నూతన సాగు చట్టాలను మరియు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు మరియు విశాఖ ఉక్కు పోరాట వేదిక ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కార్యకర్తలు, నాయకులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ముందుంటుందని అన్నారు. మనందరికీ గర్వకారణమైన విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై లేదా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

error: NRI2NRI.COM copyright content is protected