తెలుగు ప్రజల ఆశలసౌధం అమరావతి రాజధాని అని వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ (Maryland) లో శ్రీనాథ్ రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు (Mylavaram MLA)...
Jacksonville, Florida: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి...