Literary9 months ago
పద్యమేవ జయతే: పద్యానికి బ్రహ్మరథం పడుతూ 200 మంది సాహితీవేత్తలతో మహాసభలు
తెలుగుభాషకి గుర్తింపు కరువు అనుకుంటున్న తరుణంలో ఇటీవల ఆగస్ట్ 26 మరియు 27 తారీఖుల్లో పద్యానికి బ్రహ్మరథం పడుతూ దాదాపు 200 వందల మంది కవులు, కవయిత్రులు, సాహితీప్రియులు, అవధానులు, శతావధానులు, పద్యములో లబ్ధ ప్రతిష్ణులు,...