సంగం డైరీ చైర్మన్, పొన్నూరు మాజీ శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) జన్మదిన వేడుకలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సి (Washington DC) లో మిత్రులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు....
అమెరికా రాజధాని Washington DC ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల (Telugu Sates) ప్రవాసాంధ్రులు, ప్రవాస సంఘాల ప్రతినిధులు కలిసి, జెండాలు, పార్టీలను పక్కనెట్టి, ఇటీవల జరిగిన తెలంగాణ (Telangana) రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఘన విజయం...
నారా చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీ, వర్జీనియా, మేరీల్యాండ్ రాష్ట్రాలలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అర్చనలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును...
ఆంధ్రరాష్ట్రంలో నెలకొన్న నాటకీయ రాజకీయ పరిణామాలను, నారా చంద్రబాబు నాయుడు పట్ల అవలంబిస్తున్న కక్షపూరిత, అప్రజాస్వామిక విధానాలను ఖండిస్తూ అక్టోబర్ 7న ప్రవాస భారతీయులు కాంతితో క్రాంతి అనే కాండిల్ రాలీ (Candlelight Rally) ని...
రాష్ట్రంలో పాలకపక్షం గద్దె దిగితేనే మీ ఆస్తులకు రక్షణ ఉంటుందని ముప్పాళ్ల, మన్నవ అన్నారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం వాషింగ్టన్ డీసీలో భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగింది. ఈ...
28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారితో ఆత్మీయ సమావేశం జరిగింది....
ఎన్టీఆర్ కు నిజమైన నివాళి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) అన్నారు. వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అత్యంత...
వాషింగ్టన్ డీసీ లో మే 21 ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుమారు...
ఎన్టీఆర్ కళాకారుడు, కళా కార్మికుడు మరియు స్ఫూర్తి ప్రదాత. వెండితెరపై రారాజుగా, రాజకీయాల్లో మహానాయకుడిగా తెలుగునేలపై ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) పేరు చెరగని సంతకం. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటిన యశస్సుతో జనహృదయాల్లో ఎన్టీఆర్...
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు మిర్చియార్డ్ మాజీ...