ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇలాంటి రౌడీ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కేంద్ర ప్రభుత్వం...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆంధ్ర రాజకీయాల్లో కొత్త రౌడీ సంస్కృతి మొదలైనట్టుంది. పక్కా పధకం ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు...
అక్టోబర్ 16న ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ‘తానా’ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వవేదిక పై మొట్టమొదటిసారిగా ఒక తెలుగు ఈవెంట్ అందునా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం తెలుగువారందరూ గర్వించదగిన...
ప్రముఖ ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా స్టేట్ కమిటీలో నియమితులయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు....
Illinois, October 9th: American Telugu Association (ATA) Chicago team celebrated Bathukamma Sambaraalu at Sri Venkateswara Swamy Temple in Aurora, Illinois, with over 350 people in attendance....
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఆధ్వర్యంలో అక్టోబర్ 23 వారాంతం మొట్టమొదటి ముఖాముఖి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు...
డాలస్, టెక్సాస్, అక్టోబర్ 3, 2021: తెలుగు భాషాభిమాని, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన డాలస్, ఫోర్ట్ వర్త్ నగర పరిసర ప్రాంతాలలోని సాహితీప్రియులు ఫ్రిస్కో నగరంలోని దేశీ డిస్ట్రిక్ట్...
అంజయ్య చౌదరి లావు తానా పగ్గాలు చేపట్టినప్పటినుంచి విభిన్నమైన కార్యక్రమాలతో ముందుకెళుతున్న సంగతి అందరికి తెలిసిందే. కోవిడ్ డెల్టా వేరియంట్ కారణంగా కొన్ని కార్యక్రమాలు ఆన్లైన్లో వర్చ్యువల్ పద్దతిలో, క్రీడాపోటీలు వగైరా ముఖాముఖిగా నిర్వహిస్తూ వస్తున్నారు....
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆహ్వానం పై క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన మోడీకి భరత దేశం కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో...
అమరావతిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలో ఉండవల్లి లోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు ఒక పధకం ప్రకారం దాడిచేసినట్లు...