తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య ఆశీస్సులు దండిగా ఉండాలని, మహా దైవం బాలాజీ భవ్యమైన ఆశీస్సులతో లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ప్రగతి...
కువైట్, సౌది అరేబియా, ఖతార్ వంటి అరబ్ దేశాలకు ఇండియా, శ్రీలంక, బర్మా, నేపాల్, ఇండోనేషియా, ఫిలిపియన్ కు చెందిన ప్రజలు ఆర్థిక సంపాదనే లక్ష్యంగా వీసా తీసుకొని బ్రతుకుతెరువు కోసం అక్కడికి వెళ్లి కూలి...
. గర్భ గుడిలో భక్తులకు పునఃదర్శనం ప్రారంభం. కన్నుల పండుగలా కుంభాభిషేకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు. చోళ రాజులు, విజయనగర రాజ వంశీయుల తర్వాత దక్కిన పవిత్రమైన అవకాశం. శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా...
. కాణిపాకం వినాయకుని గుడి పూర్తిగా పునర్నిర్మాణం. వెయ్యి సంవత్సరాల తర్వాత పునర్నిర్మాణ అవకాశం. శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా పూర్వజన్మ సుకృతం. 10 కోట్లకు పైగా సొంత డబ్బు ఖర్చు. ఆగష్టు 21న మహా...
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులకు న్యాయం చేయాలంటూ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ప్రజా మహా పాదయాత్ర’...