Politics2 hours ago
North Rhine-Westphalia, Germany: 2029లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి
2024లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు …. టిడిపి గెలుపే లక్ష్యంగా వివిధ దేశాల్లోని ప్రవాసాంధులు పనిచేయాలని జర్మనీలోని టీడీపీ ఎన్నారై నేతలు పిలుపునిచ్చారు. తామూ అదే లక్ష్యంతో పని చేసేందుకు కార్యాచరణ...