Connect with us

News

కొలువు తీరిన కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Published

on

2023 సంవత్సరానికి కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువు తీరింది. అధ్యక్షులుగా రమేశ్ మధు, ఉపాధ్యక్షులుగా రాదాకృష్ణ తెర, కార్యదర్శిగా రామ్ మంద, వివిద విభాగాల ప్రతినిదులుగా విక్రమ్ రాచర్ల, నరేశ్ వంగా, దినేశ్ జైస్వాల్, దివ్య కొంపల్లి ఎన్నికయ్యారు.

సాంస్కృతిక విభాగం చైర్ గా పవిత్ర కోట, కో చైర్ గా రజిత బింగి, కోఆర్డినేటర్ గా స్రవంతి, సభ్యులుగా సాయికృష్ణ అల్లాడి, సురేశ్ ముక్కిరాల, నాగరాజు కేశెట్టి, శివ వైదుల, ఫైనాన్షియర్ గా కిశోర్ పులి, కోచైర్ గా శ్రీనివాస్ గుండ, వెండర్ చైర్ గా అరుణ్ బండారి, మెంబర్షిప్ విభాగానికి రంజిత్ గంప ఎంపికయ్యారు.

అలాగే క్రీడల విభాగానికి మధు బొంగాని కోచైర్ గా రమేశ్ గుగులోతు సభ్యులు గా మారుతి పెంచల, కిశోర్ రావి, రాజెందర్దాసరి ఫుడ్ విభాగానికి శ్రీనివాస్ నాగిరెడ్డి, అలంకరణ విభాగానికి అను కృష్ణ చారి గా అనిత చెరుకు కో చైర్ గా దీప్తిదృగోళి సబ్యులు గా ఈవెంట్ విభాగానికి శ్రీనివాస్ నిట్టూరి చైర్ గా, నరేందర్ ముసుకు, ప్రశాంత్ , భార్గవ్ కంచర్ల చ్యారిటీవిభాగానికి విష్ణు తూముల చైర్ గా మార్కెటింగ్ చైర్ గా విక్రమ్ కో చైర్ గా సతీశ్ అర్ర ఆద్యాత్మిక విభాగానికి రమేశ్ వర్దఎంపికైనట్లు సంస్థ అధ్యక్షులు రమేశ్ మధు ప్రకటించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected