ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా రేమల్లె గ్రామంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయుక్తముగా డిసెంబర్ 4న మెగా ఐ క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా ఐ క్యాంప్...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణించారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. బ్లడ్ ప్రెజర్ తగ్గడంతో అకస్మాత్తుగా పడిపోయిన రోశయ్యను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొణిజేటి జులై 4,...
Telugu Association of North America ‘TANA’ Foundation has been offering lot of help to underprivileged students in both Telugu states back in motherland. Under the leadership...
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఆక్సిజన్ జనరేటర్ ని ప్రారంభించినట్లు చైర్మన్ నందమూరి బాలక్రిష్ణ తెలియజేసారు. ఇంకా బాలక్రిష్ణ ఏమన్నారంటే “ఈ ఆక్సిజన్ జనరేటర్ VSA ఆధునిక సాంకేతికతతో అమెరికాలో PCI అనే కంపెనీ...
నవంబర్ 30: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ‘నాట్స్’ ఫ్లోరిడాలోని టాంపాలో టాంపా క్రికెట్ లీగ్ నిర్వహించిన అండర్ 15 యూత్ క్రికెట్ టోర్నమెంట్కు తన వంతు సహకారాన్ని అందించింది. స్థానిక రూరీ సాప్ట్ వేర్...
తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెన్నెల” నవంబర్ 28 న జరిగిన 21 వ అంతర్జాల సాహిత్య సదస్సులో “రాజకీయ నాయకుల సాహిత్య కోణం”...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవుకు శ్రీమంతం చేసారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శివాలయంలో శాస్త్రోక్తంగా గోమాతకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులు పవిత్రంగా భావించే గోమాతకు ఈ గౌరవం దక్కింది. స్థానిక శివుని గుడిలో ఉన్న కపిలవర్ణపు...
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం...
శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ శత జయంతి ఉత్సవాల్లో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు. శుక్రవారం నవంబర్ 26న విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక చిట్టినగర్లోని విజయ డయిరీ...
నవంబర్ 26, బోధన్, తెలంగాణ: అమెరికాలో తెలుగువారికే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విసృత్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ మండలంలో...