ఎడిసన్, న్యూ జెర్సీ, సెప్టెంబర్ 7: అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం సాటి మనిషికి సాయపడాలనే సాయితత్వంతో పని చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి యేటా నిర్వహించే బ్యాక్...
అమెరికాలో మొట్టమొదటి తెలుగు సంఘం అయిన తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (Telugu Literary & Cultural Association) వారు ఎప్పటికప్పుడు వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈసారి కొత్తగా ఆధ్యాత్మికత వైపు ఫోకస్ పెట్టారు....
అమెరికాలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగువారిని ఒక్కటి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా చికాగో (Chicago) లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) కు చక్కటి స్పందన లభించింది. చికాగో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో సిపిఆర్ (CPR) మరియు ఎఇడి (AED) శిక్షణా శిబిరాలను సుమారు 100 పాఠశాలల్లో నిర్వహించేలా గత...
పేదవారికి ఉపయోగపడేలా నిర్వహించే కార్యక్రమాలకు సహకారం అందించడానికి తానా ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందని తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి చెప్పారు. గచ్చిబౌలి లోని స్వేచ్ఛ కార్యాలయంలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్ కు శశికాంత్...
అమెరికాలోని ఎన్ ఆర్ ఐ లు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అద్భుతం అని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పేర్కొన్నారు. అమెరికా దేశంలోని టెక్సస్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్...
బాపట్ల జిల్లా, పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ గోరంట్ల వాసుబాబు గత 10 సంవత్సరములలో ఆంధ్రప్రదేశ్ లోని (అల్లూరి సీతారామరాజు, అనంతపూర్, అన్నమయ్య, బాపట్ల, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణ,...
అమరావతి వదిలిన అప్సర అవనికి వచ్చింది. అచ్చటలేని కుసుమ సోయగం ఇచ్చట గాంచింది. అలల వోలే పువ్వులు గాలికి ఊయలలూగుచుండెను. ఓహో! ఎన్ని రంగులు ఎన్ని సువాసనలు! ఆహా! మిమ్మలను గొనిపోయెదను స్వర్గమునకు. ఆదివ్యమున మీరు...
అమెరికా పర్యటనలో భాగంగా కనుమూరు రఘు రామ కృష్ణ రాజు (RRR) నార్త్ కెరొలినా రాష్ట్రం ఛార్లెట్ (Charlotte) లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు రఘు రామ కృష్ణ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాడి ఈ నీరంకుశ ప్రభుత్వని గద్దె దించాలని ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న నర్సాపురం ఎంపీ కనుమూరు రఘు రామ కృష్ణ రాజు ఉత్తర కరోలినా లోని ర్యాలీ లోనీ...