అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఫ్లోరిడా రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం...
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 8వ మహానాడు కార్యక్రమం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఘనంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ...
రాక్షసులకు, రాబందులకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. వాషింగ్టన్ డీసీలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా “ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్ కి”...
వాషింగ్టన్ డిసి నగరంలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. అలాగే ఈ కార్యవర్గ...
జగన్ రూపంలో రాష్ట్రానికి పట్టిన శనిని త్వరగా వదిలించుకోవాలని జయరాం కోమటి అన్నారు. కేన్సస్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 7వ మహానాడు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన...
“పాలకులు నేరస్థులైనప్పుడు దేశభక్తులు జైళ్లలోనైనా ఉండాలి, లేదా పోరాడి మరణించాలి – ఫిడెల్ క్యాస్ట్రో”. ప్రశ్నించేతత్వం, పోరాడేతత్వం లేనిచోట బానిసత్వమే రాజ్యమేలుతుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన రెండు దేశాలు, ఇద్దరు వ్యక్తులు.. ఒకటి జర్మన్,...
సాయి సుధ పాలడుగు అధ్యక్షతన వాషింగ్టన్ డీసీలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు సీతా...
అక్టోబర్ 16 ఆదివారం రోజున అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవ్ ఎపి...
అక్టోబర్ 15న అమెరికా లోని మేరీలాండ్ రాష్ట్రం, కొలంబియా నగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 6 వ మహానాడు కోలాహలంగా జరిగింది. శ్రీనాధ్ రావుల నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించిన ఈ శత జయంతి...
అమెరికాలోని మినియాపోలిస్ నగరములో తానా (Telugu Association of North America) సంస్థ ఆధ్వర్యంలో తానా నార్త్ సెంట్రల్ రీజనల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని అధ్యక్షతన తానా తెలుగు పాఠశాల పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు...