The Telugu Desam Party (TDP) leaders and supporters in Chicago area celebrated recent MLC victories in Andhra Pradesh. As everyone knows, TDP came back with a...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతం పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక...
పెన్సిల్వేనియా రాష్ట్రం, వెస్ట్ చెస్టర్ నగరంలో ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ వారు ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అట్లాంటా ఎన్నారై, గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా తిరిగి ఎగరవేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్న...
ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన ఉన్నత విద్య లేకపోవడం, నిరుద్యోగం పెచ్చుమీరడం, మహిళలు, రైతుల సంక్షేమం ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర యువతలో మనోబలం నింపుతోందని,...
ఎన్నారై టీడీపీ యూకే మరియు యూరప్ విభాగం నుంచి తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల (చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం పోటుకనుమ గ్రామస్థులు), వివేక్ కరియవుల పూతలపట్టు నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల...
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ యువగళం (Yuvagalam) పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా ఖతార్ తెలుగుదేశం పార్టీ ఎన్నారై శాఖ నాయకులు శ్రీ గొట్టిపాటి రమణ గారి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు....
జనగళాన్ని యువగళంగా మార్చుకొంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర శుక్రవారం ఉదయం 11.03 గంటలకు ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ అధ్వర్యంలో, తెలుగు...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్య ఆశీస్సులు దండిగా ఉండాలని, మహా దైవం బాలాజీ భవ్యమైన ఆశీస్సులతో లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ప్రగతి...
సమైఖ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా Los Angeles NRI TDP కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 40 సంవత్సరాల క్రితం అన్నగారు పేదవాడికి...
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాక్రమెంటో నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 9వ మహానాడు జనవరి 21న నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం...