. 200 మంది వరకు పాల్గొన్న వైనం. గుండెలు పిక్కటిల్లేలా అమరావతి నినాదాలు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లైవ్లో ఫోన్ ద్వారా అభినందన. అరసవల్లి పాదయాత్రను లైవ్లో ఫోన్ ద్వారా వివరించిన అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ...
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan...