ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు నగరంలోని వికాస్ నగర్ లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయినవారి ఒక్కొక్క కుటుంబానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్...
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కందుకూరు సభ ప్రమాద బాధితులకు NRI TDP USA తరుపున ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. మరణించిన ప్రతి కుటుంబానికి...
తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు పురుషోత్తమ చౌదరి గుదే (Purusothama Chowdary Gude) ఆధ్వర్యంలో అనంతపూర్ ఎన్నారైలు చేయూతనందించారు. ప్రవాసాంధ్రుల సహకారంతో ఒక్కొక్క చిన్నారికి రూ. 3 లక్షల చొప్పున రూ. 6 లక్షలు అందజేశారు. వివరాలలోకి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు టీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు కోసం తానా కార్యక్రమంలో భాగంగా సన్నకారు రైతుల సహయార్థం వికలాంగ రైతు కు చేయూత నిచ్చారు. టీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు,...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) గారి సూచనల మేరకు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు గాజుల మురళీకృష్ణ గారి కుమార్తె కిడ్నీ మార్పిడి...
కువైట్, సౌది అరేబియా, ఖతార్ వంటి అరబ్ దేశాలకు ఇండియా, శ్రీలంక, బర్మా, నేపాల్, ఇండోనేషియా, ఫిలిపియన్ కు చెందిన ప్రజలు ఆర్థిక సంపాదనే లక్ష్యంగా వీసా తీసుకొని బ్రతుకుతెరువు కోసం అక్కడికి వెళ్లి కూలి...
అమెరికాలోని అట్లాంటా ప్రవాసులు ఈదర మోహన్ మరియు ఈదర కల్పన ఇండియాలో దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూర్ జిల్లా, గుడిపాల మండలంలోని నరహరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీవిద్యార్థులకు ఉచిత బస్ పాసులు...
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన సంగర్తి జాని ఊపాది కోసం దుబాయ్ వెళ్లారు. దురదృష్టం కొద్దీ గత సంవత్సరం దుబాయ్ లో గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజుల క్రితం సంగర్తి...
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా మూడవ సంవత్సరం 10 లక్షల విరాళాన్ని కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అందించింది. ప్రముఖ గాయని శ్రీమతి సునీత ఈ చెక్కును పాఠశాల...
. గర్భ గుడిలో భక్తులకు పునఃదర్శనం ప్రారంభం. కన్నుల పండుగలా కుంభాభిషేకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు. చోళ రాజులు, విజయనగర రాజ వంశీయుల తర్వాత దక్కిన పవిత్రమైన అవకాశం. శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా...