. గర్భ గుడిలో భక్తులకు పునఃదర్శనం ప్రారంభం. కన్నుల పండుగలా కుంభాభిషేకం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు. చోళ రాజులు, విజయనగర రాజ వంశీయుల తర్వాత దక్కిన పవిత్రమైన అవకాశం. శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా...
2022-23 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మీ పిల్లలు 4 నుంచి 6 సం||ల వయస్సు వారైతే “బాలబడి” తరగతిలో లేదా 6 సం||లు పైబడి ఉంటే “ప్రవేశం” తరగతి లో నేడే...
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం గావించిన సంగతి విదితమే. దాతలు శ్రీనివాస్ గుత్తికొండ మరియు రవి ఐకా కుటుంబాలు ధ్వజస్తంభం ప్రతిష్ఠ మొదలుకొని, ఆగష్టు 15 న మొదలైన...
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఇటు తెలుగునాట కూడా ప్రతిభ గల విద్యార్ధులను ప్రోత్సాహిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కళశాలలోని...
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణానంతర పూజా కార్యక్రమాలలో భాగంగా వేద పండితుల నడుమ శాస్త్రోక్త పూజలు, హోమాలతో వినాయకుని చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం ఐదవ రోజుకు...
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం అనంతరం పునఃదర్శనలో భాగంగా చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం నాలుగవ రోజుకి చేరింది. ఆగష్టు 18 గురువారం రోజున ఎప్పటిలానే అర్చకులు,...
ఉత్తర అమెరికా లోని మిచిగన్ స్టేట్, సాగినా నగరంలో ఈ నెల 13 వ తేదీన సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట చాలా వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్ట కార్యక్రమం...
ఆగస్ట్ 15న అటు అమెరికాలో కూడా ప్రవాస భారతీయులు ఆజాదీకా అమృత మహాత్సవాన్ని ఘనంగా జరుపుకొని మాతృభూమిపై మమకారాన్ని చాటి చెప్పారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ టాంపా బే విభాగం ఫెడరేషన్ ఆఫ్...
చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం మూడవ రోజులో భాగంగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆగష్టు 17న భక్తి పారవశ్యంతో వేద పండితులు వైభవంగా స్వయంభు...
అమెరికా పర్యటనలో ఉన్నమాజీ మంత్రి దేవినేని ఉమా ని మంగళవారం ఆగష్టు 16 నాడు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుండి నిస్వార్ధంగా సేవలందిస్తున్న దేవినేని ఉమా లాంటి...