సిలికానాంధ్ర నిర్వహించిన అన్నమయ్య 615వ జయంత్యుత్సవం శనివారం ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది ప్రజల గోవిందనామాల సంకీర్తనలతో మిల్పిటాస్...
శకపురుషుడు యన్.టి.ఆర్. శతజయతి ఉత్సవాలు, వై.కోట గ్రామస్తుల ఆద్వర్యంలో, నాగినేని రమణా యాదవ్ మరియు బిల్లా రమేష్ యాదవ్ పరివేక్షణలో రుచికరమైన వంటకాలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిదిగా, యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ అధ్యక్షులు అక్కిలి...
NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అంబరాన్ని ఆంటేలా అన్నగారి శతజయంతి సంబరాలు అన్నగారి జీవిత విశేషాలతో ఆహతుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా...
సంబరంలో సేవ, సంబరంతో సేవ అంటూ మే 26,27,28 తారీఖుల్లో తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society – NATS) ‘నాట్స్’ 7వ అమెరికా సంబరాలు 3వ రోజు అయిన...
అమెరికాలోని అలబామా రాష్ట్రం, బర్మింగ్హామ్ నగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని May 20, 2023 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో 65 మంది నిరాశ్రయులకి (హోమ్ లెస్) భోజనాన్ని స్వయంగా...
నార్త్ అమెరిగా తెలుగు సొసైటీ (North America Telugu Society – NATS) మే 26,27,28 మూడు రోజులపాటు నిర్వహిస్తున్న 7వ అమెరికా తెలుగు సంబరాలలో భాగంగా నిన్న రెండవరోజు కూడా కార్యక్రమాలన్నీ ఘనంగా ముగిశాయి....
ప్రపంచ వ్యాప్తంగా విశ్వనగరంగా పేరుపొందిన న్యూ యార్క్ నగరంలోని ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ టైమ్స్ స్క్వేర్ లో విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, స్వర్గీయ డా. నందమూరి తారకరామారావుకి (NTR) విశిష్ఠ గౌరవం దక్కింది. నందమూరి...
భారతీయ ప్రవాసులను ఉద్దేశించి, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో సాధించిన విజయాలను వెలుగులోకి తీసుకురావడానికి మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ బిజెపి నాయకుడు ఎన్. రాంచందర్ రావుకు బిజెపి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆహ్వానం పంపారు. 9...
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ‘నాట్స్’ 3 రోజుల అమెరికా తెలుగు సంబరాలు నిన్న మే 26 బాంక్వెట్ డిన్నర్ తో గ్రాండ్ గా మొదలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం సుమారు...
రాజమహేంద్రవరంలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు (USA), గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ 25 లక్షల రూపాయల చెక్కును...