తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే పసుపు సైనికుల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే 40 ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నతమైన విలువలతో కూడిన పార్టీ నిర్వహించే మేధోమధనం లాంటి కార్యక్రమం కనుక. అందుకే రెండు తెలుగు...
తెలుగుదేశంపార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని మురళీనగర్ నందు గుంటుపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ మాట్లాడుతూ...
అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. అమెరికాలోని 40 నగరాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్...
తెలుగుదేశం పార్టీ యూరప్ విభాగం ఆధ్వర్యంలో డా. కిషోర్ బాబు సమన్వయంతో తెలుగుదేశం 40 వసంతాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేసారు. యూరప్ లోని 63 నగరాల్లో తెలుగుప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా...
పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణ అమెరిగా టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నార్త్ కరోలినా రాష్ట్రం, రాలీ నగరంలో టీడీపీ అభిమానులతో...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అవనున్న తరుణంలో అమెరికాలోని 40 నగరాలలో ఒకే రోజున ఆవిర్భావదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని...
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. 104 సంవత్సరాల యడ్లపాటి గత కొన్నాళ్ళుగా అనార్యోగంతో బాధపడుతూ సోమవారం ఫిబ్రవరి 28 తెల్లవారుజామున హైదరాబాద్లోని తన కూతురు నివాసంలో...
ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నేతలు రెక్కీ నిర్వహించడం, దానిపై పెద్ద దుమారం లేచిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా ప్రాణానికి హాని ఉందని తెలిసి...
రాజకీయనాయకుల్లో వాగ్దానాలు ఇచ్చేవాళ్లను చూసివుంటాం. అలాగే ఎవరికన్నా ఆపద వస్తే డబ్బులో మనుషులనో పురమాయించి సహాయం చేసేవాళ్లను చూసివుంటాం. కానీ సహాయం చేసేటందుకు ఎవ్వరూ ముందుకు రాకపోతే తనే రంగంలోకి దిగి దగ్గిరుండి పని పూర్తి...
రాఖీ పండుగ సందర్బంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు కొందరు మహిళా నేతలు. వీరిలో తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క, పరిటాల సునీత,...