2023 లో విడుదలైన గాలోడు సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన అప్2డేట్ టెక్నాలజీస్ (Up2Date Technologies) అధినేత, మంచి పరోపకారి (Philanthropist), సాయిబాబా వీర భక్తుడు, అట్లాంటా (Atlanta) వాసి వెంకట్ దుగ్గిరెడ్డి...
ఈ మధ్యనే ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నెల్లూరు జిల్లా, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించిన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ (Raleigh) నగరానికి చెందిన ప్రముఖ ఎన్నారై సురేష్...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్నారై సురేష్ కాకర్ల అభినందన సభను ఛార్లెట్ (Charlotte, North Carolina) లో ఆగస్టు 13వ తేదీన ఘనంగా నిర్వహించారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల కూటమి (National Democratic Alliance – NDA) కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ...
అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ నాయకులు గత వారంపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో (Telugu States) బిజీబిజీగా గడుపుతున్నారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ కి మహామహులను ఆహ్వానిస్తూ, ఆటా (ATA) సేవాకార్యక్రమాలను...
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరియు కొణిదెల పవన్ కళ్యాణ్ (Konidela Pawan...
జార్జియా రాష్ట్రం, అట్లాంటా మహానగరంలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన నెల్లూరు (Nellore) ఎన్నారైలు కుటుంబసమేతంగా సమావేశమయ్యారు. విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 కుటుంబాలకు పైగా పాల్గొన్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి,...
Team for Educational Activities Management (TEAM) donated 30 benches worth of 1,09,000 rupees to a ZP High School in Narrawada village, Duttalur mandal, SPSR Nellore district in...
అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగరంలో స్థిరపడిన వెంకట్ దుగ్గిరెడ్డి (Venkataramireddy Duggireddy) పేరు తెలియనివారు ఉండరు. అప్2డేట్ టెక్నాలజీస్ (Up 2 Date Technologies) అధినేతగా, ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA) లో క్రియాశీలక...
ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన ఉన్నత విద్య లేకపోవడం, నిరుద్యోగం పెచ్చుమీరడం, మహిళలు, రైతుల సంక్షేమం ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర యువతలో మనోబలం నింపుతోందని,...