తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) భారీ ట్రాక్టర్ల ర్యాలీ...
ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు న్యూజెర్సీ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణం రాజు గారు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ గారు, టీడీపీ పొలిట్ బ్యూరో...
గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం 23వ తానా మహాసభల వేదికగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ ఆలోకం, రామకృష్ణ వాసిరెడ్డి, సుధీర్ ఉమ్మినేని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America) ‘తానా‘ 23వ మహాసభలు నిన్న జులై 7 శుక్రవారం రోజున ఫిలడెల్ఫియా (Philadelphia) లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా...
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జులై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) కన్వెన్షన్ కి ముఖ్య అతిధిగా టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ...
రాజమహేంద్రవరంలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు (USA), గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ 25 లక్షల రూపాయల చెక్కును...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వేలాది మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతం పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక...
నూతన సంవత్సరం రోజున గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో మరణించిన వారి కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు నగరంలోని వికాస్ నగర్ లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయినవారి ఒక్కొక్క కుటుంబానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్...