Politics3 years ago
వాషింగ్టన్ డీసీలో ‘ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్ కి’ కార్యక్రమం, జగన్ పాలన వల్ల భవిష్యత్ అగమ్యగోచరం: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, TDP
రాక్షసులకు, రాబందులకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. వాషింగ్టన్ డీసీలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా “ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్ కి”...