చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా డిసెంబర్ 19న కృష్ణా జిల్లా, బెజవాడ కెఎల్ యూనివర్సిటీలో తానా సాంస్కృతిక కళోత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుండి యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు...
ఉభయ తెలుగు రాష్ట్రాలలో తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ చైతన్య స్రవంతి కార్యక్రమాలు డిసెంబర్ 2న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు నాయకత్వంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి...
కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్, వైజాగ్ వాసి సరోజా అల్లూరి శ్రీమతి ఆసియా యుఎస్ఏ (Mrs. ASIA USA 2023) విజేతగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక మరియు పోటీ టైటిల్ కిరీటాన్ని పొందారు....
గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ (Gudivada) శాసనసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం కొడాలి నాని. మొదట తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన నాని,...
తానా చైతన్య స్రవంతి 2022 లో అధ్భుతమైన సమాజసేవ, సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత “అంకిత సేవా భావం, అద్భుత కళా ధామం” అనే నినాదంతో ‘తానా’...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) గారి సూచనల మేరకు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు గాజుల మురళీకృష్ణ గారి కుమార్తె కిడ్నీ మార్పిడి...
తానా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. కోవిడ్ సేవలకు TANA తానా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి శిరీష తూనుగుంట్ల గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రెడ్క్రాస్ అవార్డును మరియు బంగారు పతకాన్ని బహుకరించారు. అలాగే తానా సంస్థ...
ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనమండలి సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ (Yalamanchili Venkata Babu Rajendra Prasad) తో NRI TDP Tampa నాయకులు, అభిమానులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు....
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ యువతేజం శశాంక్ యార్లగడ్డ గత జనవరి 5, 6 తేదీల్లో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జట్లతో వికలాంగుల...
ఈ రోజుల్లో అన్ని దానాల్లో కల్లా విద్యా దానం గొప్పది అంటారు. ఎందుకంటే బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే పరపతి, డబ్బు తర్వాత అవే వస్తాయి. అందుకనే రెండు తెలుగు రాష్ట్రాలలోని పేద విద్యార్థులకు ప్రతి...