భారతదేశంలో కోవిడ్ తీవ్రత బాగా పెరిగినట్టుంది. అమెరికా సి డి సి కూడా ఇండియా వెళ్లే ప్రయాణికులకు లెవెల్ 4 అలర్ట్ ఇవ్వడం, కరోనాపై రెండో యుద్ధం తీవ్రతరం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలపడం చూస్తుంటే...
తానా ఎలక్షన్స్ లో క్రీడా కార్యక్రమాల సమన్వయకర్తగా నిరంజన్ ప్యానెల్ నుండి శశాంక్ యార్లగడ్డ బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత తానా యువనాయకత్వ ప్రోత్సాహక కమిటీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ యువతేజం ఇప్పుడు...
క్యేపిటల్ ఏరియా తెలుగు సొసైటీ మరియు మెడ్ స్పేక్ సంయుక్తంగా ఏప్రిల్ 16న వర్జీనియాలోని ఆష్బర్న్ నగరంలో కోవిడ్ వేక్సినేషన్ డ్రైవ్ ని నిర్వహించి 300 మందికి పైగా కోవిడ్ వేక్సినేషన్ మొదటి డోస్ ని...
తానా ఎలక్షన్స్ లో టీం నిరంజన్ “తానా ఫర్ చేంజ్” అనే నినాదంతో నాలుగు ప్రధాన అంశాలలో మార్పే లక్ష్యంగా తానా కొరకు తానా చేత తానా యొక్క మార్పు కోసం టీమ్ నిరంజన్ ఉద్యమం...
తానా ఎలక్షన్స్ లో రోజు రోజుకీ ఉత్కంఠ పరిణామాలు ఎదురౌతున్నాయి. నిరంజన్ శృంగవరపు మరియు నరేన్ కొడాలి ప్యానెల్స్ విస్తృత పర్యటనలతో బిజీగా ఉన్నప్పటికీ, ఇంకో పక్క తమ మద్దతు పెంచుకోవడానికి తానా పాత ప్రెసిడెంట్స్...
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం పోయింది. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. తాజాగా పవన్ కల్యాణ్ ని కూడా జగన్ టార్గెట్ చేశారు....
అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు చేస్తున్న ఉద్యమం గురువారానికి 478వ రోజుకు చేరుకుంది. రాజధానిగా అమరావతిని కాపాడుకునేందుకు దళితవాడల్లో శుక్రవారం నుంచి రోజుకు రెండు గ్రామాల్లో చైతన్యయాత్రలు నిర్వహిస్తామని రాయపూడి దళిత జేఏసీ...
ఇంకొన్ని గంటల్లో పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా విషయంలో వివాదం నెలకొంది. మిగతా హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు...
తానా ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ప్రస్తుత తానా ఫౌండేషన్ ట్రస్టీ చేసిన వాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అట్లాంటా వాళ్ళు అమ్ముడుపోయారు భయపడ్డారా, అట్లాంటా అమ్ముడుపోయింది లొంగిపోయారా అంటూ ద్వందార్ధాలు వచ్చేలా ఎన్నో నోటిదురుసు వాఖ్యలు...