తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ అధ్వర్యంలో తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి సౌజన్యంతో తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ...
జాక్సన్విల్ తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా, 2022కి నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. 20వ వసంతంలోకి అడుగెడుతున్న జాక్సన్విల్ తెలుగు సంఘానికి అధ్యక్షులుగా సురేష్ మిట్టపల్లి ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గ సభ్యుల్లో ఉపాధ్యక్షులుగా...
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులకు న్యాయం చేయాలంటూ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ప్రజా మహా పాదయాత్ర’...
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం డిసెంబర్ 9న నివాళులు అర్పించింది. న్యూజెర్సీ ఎడిసన్లో శ్రీ శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు...
వాషింగ్టన్ తెలుగు సమితి 2022 సంవత్సరానికి గాను బోర్డు పాలక వర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షునిగా అబ్బూరి శ్రీనివాస్ జనవరి 1 నుంచి ఛార్జ్ తీసుకుంటారు. ఈ సందర్భంగా ఎన్నారై2ఎన్నారై.కామ్ తరపున అబ్బూరి శ్రీనివాస్ కు అభినందనలు....
డల్లాస్, టెక్సస్, డిసెంబర్ 2: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆటా, నాటా, నాట్స్, టి.టి.ఎ మరియు టాంటెక్స్ ఆద్వర్యంలో పద్మశ్రీ చేంబోలు “సిరివెన్నెల” సీతారామశాస్త్రి గారికి డాలస్ లోని సాహితీమిత్రులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణించారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. బ్లడ్ ప్రెజర్ తగ్గడంతో అకస్మాత్తుగా పడిపోయిన రోశయ్యను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొణిజేటి జులై 4,...
శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ శత జయంతి ఉత్సవాల్లో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు. శుక్రవారం నవంబర్ 26న విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక చిట్టినగర్లోని విజయ డయిరీ...
డెట్రాయిట్ నగరంలో నవంబర్ 10న ఇండియన్ అమెరికన్ కూటమి ఆధ్వర్యంలో జరిగిన మిచిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఫండ్ రైజర్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500 మందికి...