తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్నోవేషన్ హెల్త్ కేర్’ సదస్సులో కేటీఆర్ మశాచుసెట్స్ రాష్ట్ర...
బీసీ సంక్షేమ జేఏసి అధ్యక్షుడిగా నియమితులైన అట్లాంటా వాసి చిల్లపల్లి నాగ తిరుమల రావు మిడ్ వ్యాలీ సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నాగ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఫ్లోరిడా లోని టాంపా బే లో సరికొత్త కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా నిర్వహించింది. తెలుగువారు ఎంతో మంది అమెరికాలో చిన్నచిన్న సంస్థలు స్థాపించి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఇలాంటి...
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ‘టీడీఎఫ్’ గురించి పరిచయం అక్కర్లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందునుంచే అమెరికా అంతటా చాఫ్టర్స్ ఏర్పాటు చేసి సేవలందింస్తున్న సంస్థ. టీడీఎఫ్ అట్లాంటా విభాగానికి 2022 సంవత్సరానికిగాను స్వప్న కస్వా అధ్యక్ష...
ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నేతలు రెక్కీ నిర్వహించడం, దానిపై పెద్ద దుమారం లేచిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా ప్రాణానికి హాని ఉందని తెలిసి...
టెంపాబే, ఫ్లోరిడా, డిసెంబర్ 30: మన కోసం ప్రాణాలకు తెగించి సేవలందించే పోలీసులను ప్రోత్సహించేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ లంచ్ బాక్సులు అందించింది. టెంపాబే నాట్స్ విభాగం, ఐటీ సర్వ్ అలయన్స్ ప్లోరిడాతో...
December 30, 2021: According to the recent relaxation in requirements for OCI cardholders who are required to get their OCI card reissued, Government of India has...
గోదావరోళ్ళు సౌమ్యులు. ఆతిథ్యంలో వారికి సాటిలేరు. అలాగే ఇబ్బందులేమన్నా ఉంటే కొంచెం వెటకారం, సమయస్ఫూర్తి మేళవించి నలుగురికీ తెలిసేలా చేయడంలో వెనకాడరు. ఇలాంటిది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే తూర్పు గోదావరి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణించారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. బ్లడ్ ప్రెజర్ తగ్గడంతో అకస్మాత్తుగా పడిపోయిన రోశయ్యను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొణిజేటి జులై 4,...
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం...