డెట్రాయిట్ నగరంలో నవంబర్ 10న ఇండియన్ అమెరికన్ కూటమి ఆధ్వర్యంలో జరిగిన మిచిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఫండ్ రైజర్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500 మందికి...
టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ తన సతీమణి సిస్లియా తో కలసి టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ లోని తన నివాస గృహంలో ప్రవాస భారతీయ నాయకుల మధ్య దీపావళి వేడుకలను అత్యంత ఉత్సాహంగా...
ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐ.ఎ.ఎఫ్.సి) మరియు ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ (ఐ.ఎ.ఎన్.టి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు 50 వివిధ భారతీయ సంఘాల నుండి 200 కు పైగా నాయకులు...
ప్రముఖ ఎన్నారై, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జయరాం కోమటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ ప్రోద్భలంతో జరిగిన దాడిని ఖండించారు. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు జరిపిన దాడులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇలాంటి రౌడీ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కేంద్ర ప్రభుత్వం...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆంధ్ర రాజకీయాల్లో కొత్త రౌడీ సంస్కృతి మొదలైనట్టుంది. పక్కా పధకం ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆహ్వానం పై క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన మోడీకి భరత దేశం కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ మరియు సామినేని ఫౌండేషన్ సంయుక్తంగా ఖమ్మం జిల్లాలోని పాఠశాలకు సహాయం అందించారు. వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో మధిర మండలం లోని మాటూరిపేట గ్రామ ప్రభుత్వ ప్రాధమిక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి కాలు బెణికినట్లు తెలుస్తుంది. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తుండగా జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం...