గోదావరోళ్ళు సౌమ్యులు. ఆతిథ్యంలో వారికి సాటిలేరు. అలాగే ఇబ్బందులేమన్నా ఉంటే కొంచెం వెటకారం, సమయస్ఫూర్తి మేళవించి నలుగురికీ తెలిసేలా చేయడంలో వెనకాడరు. ఇలాంటిది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే తూర్పు గోదావరి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణించారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. బ్లడ్ ప్రెజర్ తగ్గడంతో అకస్మాత్తుగా పడిపోయిన రోశయ్యను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొణిజేటి జులై 4,...
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం...
అమెరికాలోని డల్లాస్ నగర ప్రవాసాంధ్రులు నవంబర్ 21న సమావేశమయ్యారు. తెలుగింటి ఆడబిడ్డ, తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్ కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహధర్మచారిణి నారా భువనేశ్వరికి అసెంబ్లీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ అమెరికాలోని బోస్టన్ సిటీ ఎన్నారైలు నవంబర్ 21న గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంకినీడు, కోటేశ్వర రావు,...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా అమెరికాలోని కనెక్టికట్ ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యులు హర్ట్ఫోర్డ్ నగరంలో...
అమెరికాలోని ప్రవాసులకు ఇండియా వీసా, ఓసిఐ, పాస్పోర్ట్ తదితర సేవలు పొందాలంటే కొంచెం సమాయంతో కూడిన క్లిష్టమైన పని. ఎందుకంటే ఆదో పెద్ద చేంతాడు అంత ప్రాసెస్. మొదటగా భారత ప్రభుత్వ వెబ్సైటులో డాక్యుమెంట్స్ అన్నీ...
డెట్రాయిట్ నగరంలో నవంబర్ 10న ఇండియన్ అమెరికన్ కూటమి ఆధ్వర్యంలో జరిగిన మిచిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఫండ్ రైజర్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500 మందికి...
టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ తన సతీమణి సిస్లియా తో కలసి టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ లోని తన నివాస గృహంలో ప్రవాస భారతీయ నాయకుల మధ్య దీపావళి వేడుకలను అత్యంత ఉత్సాహంగా...