Connect with us

Events

GWTCS Golden Jubilee Celebrations కు AP స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరు

Published

on

వాషింగ్టన్ లోని తెలుగువారి ఆధ్వర్యంలో జరిగే జి డబ్ల్యు టి సి ఎస్ 50 సంవత్సరాల వారోత్సవాల (Golden Jubilee Celebrations) సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. జి డబ్ల్యు టి సి ఎస్ అధ్యక్షుడు కృష్ణ లాం (Krishna Lam) ఆధ్వర్యంలో వాషింగ్టన్లో (Washington DC) తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను విస్తృత ప్రచారం కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

Greater Washington Telugu Cultural Sangam (GWTCS) 50 సంవత్సరాల వారోత్సవ కార్యక్రమానికి హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) కి తానా మాజీ ప్రెసిడెంట్లు సతీష్ వేమన (Satish Vemana), జయరాం కోమటి (Jayaram Komati) స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాసాంద్రులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected