ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆంధ్ర రాజకీయాల్లో కొత్త రౌడీ సంస్కృతి మొదలైనట్టుంది. పక్కా పధకం ప్రకారం టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి కాలు బెణికినట్లు తెలుస్తుంది. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తుండగా జగన్కు కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం...
అమరావతిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలో ఉండవల్లి లోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు ఒక పధకం ప్రకారం దాడిచేసినట్లు...
తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చనిపోతే ఆయన శవం పక్కనే ముఖ్యమంత్రి అయ్యేందుకు సంతకాలు సేకరించి, సీఎం పదవి దక్కకపోవడంతో పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ శవరాజకీయాలకు టార్చ్బేరర్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడూ ఇంటర్నెట్లో...
వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఫ్రీక్వెంట్ గా సీరియస్ అవుతూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై దాఖలైన తప్పుడు జీవోలను తరచూ సస్పెండ్ చేయడం జరుగుతోంది. లేటెస్టుగా పంచాయతీ సర్పుంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు...