. బోస్టన్ మహానాడు బ్లాక్ బస్టర్. బోస్టన్, కనెక్ట్కికట్ నేతల అసమాన కృషి. 2500 మంది పట్టే ఈవెంట్ హాల్ హౌస్ ఫుల్. ఖాళీ లేక క్రింద కూర్చొని మరీ ఆస్వాదించిన వైనం. అంచనాలన్నీ పటాపంచలు....
తానా ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ ‘చేయూత’. ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించిన తానా చేయూత...