గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ (Gudivada) శాసనసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం కొడాలి నాని. మొదట తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన నాని,...
యుగపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏడాది అంతటా జరపాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశాలను అనుసరిస్తూ ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ టీమ్ నవంబర్ 17వ తేదీన జూమ్ మీటింగ్ నిర్వహించి తమ నగరంలో జరగబోయే...
ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, మాల్వేర్న్ నగరంలో ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ వారు నవంబర్ 13వ తేదీన నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ (Yalamanchili Venkata Babu...
ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనమండలి సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ (Yalamanchili Venkata Babu Rajendra Prasad) తో NRI TDP Tampa నాయకులు, అభిమానులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు....
అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టిడిపి (Boston NRI TDP) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు రాజేంద్రప్రసాద్ (Yalamanchili Venkata Babu Rajendra Prasad) తో జరిగిన...
తెలుగు వారి సంప్రదాయ ఐక్యత మహోత్సవం వనభోజనాల కార్యక్రమం ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో దక్షిణ ఆస్ట్రేలియా ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు వారికి గుర్తింపు ని ఇచ్చి, తెలుగు జాతి కి...
అక్టోబర్ 15న అమెరికా లోని మేరీలాండ్ రాష్ట్రం, కొలంబియా నగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 6 వ మహానాడు కోలాహలంగా జరిగింది. శ్రీనాధ్ రావుల నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించిన ఈ శత జయంతి...
ఎన్నారై టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో ఆగష్టు 28న ఆంధ్రప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖా మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు తో అట్లాంటా టీడీపీ నాయకులు, అభిమానులు మరియు సానుభూతిపరులు...
సెయింట్ లూయిస్, ఆగస్ట్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తప్పనిసరి అని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కోరుకునే...
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుగారి ఆదేశాలు మేరకు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పరివేక్షణలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చన్నాయుడు గారి ఆద్వర్యంలో,...