సెప్టెంబర్ 18న షార్లెట్ ప్రవాసాంధ్రులు కోడెల శివప్రసాద్ గారికి ఆశ్రుతప్త నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతితో నార్త్ కరోలినా రాష్టంలో షార్లెట్ నగరంలోని ప్రవాసాంధ్రులు సంతాపసభ ఏర్పాటు చేసారు. బుధవారం...
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గిరపడేకొద్దీ కమలనాథుల్లో కలవరం పెరుగుతోందట. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర హామీల అంశాల్లో భాజపా సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని వంచనకి గురిచేసిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఆంధ్రులు ఏళ్ల...